పోద్దునే మా మారేడు పల్లిలో Operation flood జరిగినది,కడవల కోద్దీ పాలను దేవుళ్ళ మీద కుమ్మరించి ఆ పాలను ఇలా రోడ్డు మీద వరదలు కట్టించటమే ఈ కార్యపుముఖ్యోద్దేశ్యము . ఇలా దేవుళ్ళ మీద పాలు కుమ్మరించటం వలన దేముడు ప్రక్షాళల పోంది మన పాపాల లను కడిగి వేస్తాడని నమ్మకం.











